Monday, April 29, 2024

ఏటీఎం ధ్వంసం చేసిన దుండగులు

భిక్కనూర్ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో గల యూనియన్ బ్యాంక్ ఏటీఎంను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అందులో ఉన్న నగదును దొంగిలించేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని శనివారం బ్యాంక్ సిబ్బంది తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement