Saturday, May 4, 2024

NZB: నగరంలో కత్తిపోట్ల కలకలం.. ఒకరికి తీవ్రగాయాలు..

నిజామాబాద్, మార్చి 4 (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది. నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే లైన్ ప్రాంతంలో డబ్బులు విషయంలో ఇద్దరికీ మధ్య జరిగిన ఘర్షణలో ఒకరిని కత్తితో దాడి చేయడంతో తీవ గాయాలయ్యాయి.

క్షతగాత్రుడిని నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. ఈ మేరకు మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement