Friday, May 3, 2024

సోమేశ్వర ఆలయంలో.. హైకోర్టు న్యాయవాది దంపతుల పూజలు

బిక్కనూర్ .. ప్రభ న్యూస్ : సోమేశ్వ‌ర ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు హైకోర్టు ప్ర‌ముఖ న్యాయ‌వాది పెద్ద బ‌చ్చ‌గారి రామ్ రెడ్డి దంప‌తులు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకాలు.. అర్చనలు నిర్వహించారు ..లోక కళ్యాణార్థం వారు ఆలయానికి తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. శివలింగానికి పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించారు.. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజల సుఖ సంతోషాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి సోమలింగేశ్వర ఆలయంలో పూజలు పూజలు నిర్వహించారు.. అనంతరం మొక్కలు తీర్చుకున్నారు.. వారి వెంట సిద్ధిరామేశ్వర ఆలయ పీఠాధిపతి సదాశివ మహంతు సిద్ధి రామేశ్వరాలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీధర్ పట్టణ సర్పంచి వేణు ఉపసర్పంచ్ నరేష్ ఆత్మ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి పట్టణ అధికార పార్టీ అధ్యక్షులు మల్లేశం నాయకులు వెంకటసుబ్బారావు మైపాల్ రెడ్డి జనార్దన్ రెడ్డి మోహన్ రెడ్డి నాగభూషణం గౌడ్ లింబాద్రి సుదర్శన్ దయాకర్ రెడ్డి ప్రభాకర్ వెంకటరామిరెడ్డి పలువురు భక్తులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement