Saturday, May 18, 2024

Kamareddy – ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్లో త‌ప్పిన పెను ప్ర‌మాదం ..

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలోని పోస్ట్ ఆపరేటివ్ వార్డ్లో పిఒపి ఒక్కసారిగా కింద పడిపోయింది. పిఓపి కింద పడిపోయిన సమయంలో వార్డులో రోగులు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆసుపత్రి భవనంపై సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సిబ్బంది ఎప్పటికప్పుడు ఆసుపత్రి భవనం పై పర్యవేక్షించాలని రోగులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement