Friday, May 17, 2024

KamareddY: బీఆర్ఎస్ లో 200మంది చేరిక…

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. కామారెడ్డి, బీబీపేట మండలాలకు చెందిన బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి శుభాశ్ ఇరువురి అద్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement