Sunday, May 19, 2024

WGL: నాటు బాంబుల కలకలం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాటుబాంబుల కలకలం చోటుచేసుకుంది. జిల్లాలోని నగిరి మండలం తరని గ్రామానికి సమీపంలోని, వ్యవసాయ పొలాల్లో తమిళనాడు నుంచి వచ్చిన బాంబు స్క్వాడ్ పోలీసులు తనిఖీ చేశారు.

నాటు బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన రౌడీషీటర్ నేజర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకుని నాలుగు నాటు బాంబులను గుర్తించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement