Thursday, May 2, 2024

Update : నాంప‌ల్లి ఘ‌ట‌న‌లో.. 7గురికి చేరిన మృతుల సంఖ్య‌

హైదరాబాద్ నాంపల్లి‌లో ఉదయం 9 గంటలకు జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. బజార్ ఘాట్ లోని కెమికల్ గోడోన్‌లో మంటలు చెలరేగాయి. దానిపైన ఉన్న రెసిడెన్షియల్ భవనానికి మంటలు అంటుకున్నాయి. 5 అంతస్థులకు మంటలు వ్యాపించాయి. దాంతో భవనంలోని వారు బయటకు పరుగులు పెట్టారు. ఐతే.. ఏడుగురు మాత్రం సజీవ దహనం అయ్యారు. మరికొంత మందిని ఆస్పత్రిలో చేర్పించారు. మరో 15 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement