Saturday, September 21, 2024

వేధింపులు భ‌రించ‌లేక క‌న్న‌ కొడుకునే చంపిన త‌ల్లిదండ్రులు

కొడుకు పెట్టే వేధింపులు భ‌రించ‌లేక క‌న్న కొడుకునే త‌ల్లిదండ్రులు చంపిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో వెలుగులోకి వచ్చింది. కన్న కొడుకు వేధింపులు భరించలేక కన్న తల్లిదండ్రులే హతమార్చారు. నిషేధిత గంజాయికి బానిసై వేధిస్తుండటంతో భరించలేక కొడుకు మెడకు తాడు బిగించి చంపారు.అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement