Saturday, April 27, 2024

యాదాద్రిని దర్శించుకున్న మంచు లక్ష్మి

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి దర్శించుకున్నారు. సోమవారం యాదాద్రికి చేరుకున్న ఆమె మొదటగా స్వయంభూలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. యాదాద్రి పుణ్య‌క్షేత్రం చాలా అద్భుతంగా ఉంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement