Monday, April 29, 2024

మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి : అఖిలపక్ష నేతల డిమాండ్

యాదాద్రి : ఆలేరులో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భువనగిరి మున్సిపల్ కార్మికులు, రాయగిరి గ్రామానికి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జాతీయ రహదారిపై రాయగిరి కలెక్టర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబాలతో కలిసి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పి.వి.శ్యామ్ సుందర్ రావు, జడ్పీ ఫ్లోర్ లీడర్ కుడుదుల నగేష్, రాస్తారోకో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement