Wednesday, May 1, 2024

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ స్వామివారికి బంగారం సమర్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement