Monday, April 29, 2024

NLG: దాచారం సర్పంచ్ కు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డు

మోత్కూర్, సెప్టెంబర్ 13 (ప్రభ న్యూస్) : స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2023 యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా మోత్కూర్ మండలం దాచారం సర్పంచ్ అండెం రజిత రాజిరెడ్డి అవార్డు ను జిల్లా కేంద్రంలో బుధవారం కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత చేతుల మీదుగా అందుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రజిత ను చేనేత శాలువతో సన్మానించి ,ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా పంచాయతీ అధికారిణి సునంద,డి ఎల్ పి ఓ కె యాదగిరి, ఎంపి ఓ రవుఫ్ అలీ,పంచాయతీ కార్యదర్శి బి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement