Sunday, April 28, 2024

Munugoduలో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, నవంబర్ 9 (ప్రభ న్యూస్) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం పార్టీ నాయకులతో కలిసి చండూర్ లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి దామోదర్ రావుకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈరోజు మంచి రోజు కావడంతోమామూలుగా ఒక సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈనెల 10 వ తేదీన పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలతో తరలివెళ్లి రెండవ సెట్ నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement