Thursday, April 25, 2024

కవ్వాల్ టైగ‌ర్ ఫారెస్ట్ లో ప‌క్షుల కిలకిలరావాలు – ఎంపి సంతోష్ కుమార్

హైద‌రాబాద్ – గ్రీన్ ఛాలెంజ్ కు ఆద్యుడైన ఎంపి సంతోష్ కుమార్ తాజాగా త‌న‌లోని ఫోటో గ్ర‌ఫీ స్కిల్స్ తో అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నారు.. స‌హ‌జంగానే ప్ర‌కృతి ప్రియుడైన సంతోష్ త‌న ఫోటో గ్ర‌పీ కాన్వాస్ గా ఆ ప్ర‌కృతినే ఎంచుకున్నారు.. ఇటీవ‌ల ఆయ‌న క‌వ్వాల్ టైగ‌న్ ఫారెస్ట్ ను సంద‌ర్శించారు.. అక్క‌డ ప‌క్షుల కిల‌కిలరావాల‌కు ముగ్దుడైన ఆయ‌న వాటిని త‌న కెమెరాలో బందించారు.. వాటిని త‌న ట్విట‌ర్ లో పోస్ట్ చేస్తూ హ్యాపీ సండే అంటూ ట్విట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement