Wednesday, May 1, 2024

Flash Flash: పెబ్బేరులో విషాదం.. ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

వనపర్తి జిల్లా పెబ్బేరులో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో జూరాల కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, స్థానికులు ఒకరిని రక్షించగా.. తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement