Thursday, May 2, 2024

BJP : మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి… ఎంపీ అరవింద్

వరంగల్: భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆపార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. ఈరోజు ఎంపీ అరవింద్ వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపి ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. వారి వెంట రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement