Friday, May 17, 2024

మోడీకి కేసీఆర్ భయం పట్టుకుంది.. జగదీష్ రెడ్డి

ప్రధాని మోడీకి కేసీఆర్ భయం పట్టుకుందని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరెంట్ కోతలు వచ్చేలా మోడీ గ్యాంగ్ కుట్ర చేస్తున్నారన్నారు. కేంద్రంలో మోడీ ఇమేజ్ కూడా రోజురోజుకు తగ్గుతుందన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేసి మూడోసారి కూడా గెలవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. వ్యవసాయాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారన్నారు. బీజేపీని తరిమికొట్టాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement