Thursday, April 25, 2024

స్థానిక సంస్థ‌ల‌కు నిధులు కేటాయించండి … మంత్రి ఎర్ర‌బెల్లికి ఎమ్మెల్సీలు విన‌తి..

హైద‌రాబాద్ : స‌్థానిక సంస్థ‌ల‌కు నిధులు కేటాయించాల‌ని కోరుతూ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావుకి టిఆర్ ఎస్ ఎమ్మెల్సీలు విన‌తిప‌త్రం అంద‌జేశారు.. ఎమ్మెల్సీ క‌విత నాయ‌క‌త్వంలోని బృందం బ‌ంజారాహిల్స్‌లోని మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్‌లో మంత్రి ఎర్ర‌బెల్లిని నేడు క‌లిశారు.. నిధులు కేటాయించి స్థానిక సంస్థ‌ల బ‌లోపేతానికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. మంత్రిని క‌లిసిన బృందంలో ఎమ్మెల్సీలు భాను ప్ర‌సాద్ రావు, పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి, భూపాల్ రెడ్డి, నార‌దాసు ల‌క్ష్మ‌ణ్ రావు, బాల‌సాని ల‌క్ష్మినారాయ‌ణ‌, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, దామోదర్ రెడ్డి, తేరా చిన్న‌ప రెడ్డి, పురాణం స‌తీష్ కుమార్‌, రాజు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement