Thursday, April 25, 2024

MLC Election: బారులు తీరిన ఓటర్లు

పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజాప్రతినిధులు బారులు తీరారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు మహిళా ప్రజాప్రతినిధులు క్యూ లైన్లో నిల్చున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement