Friday, May 17, 2024

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన 14  మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 14 లక్షల 16వందల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద ఆడబిడ్డల వివాహానికి కళ్యాణ లక్ష్మీ ద్వారా ఇమచేయుతనిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్,మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ రావు,సర్పంచులు, ఇతరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement