Monday, April 29, 2024

TRS ధర్నాలో ఎమ్మెల్యే సండ్ర వెరైటీ నిరసన

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఇందిరా పార్క్ వ‌ద్ద టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మ‌హాధ‌ర్నాలో స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. త‌న శ‌రీరంపై వ‌డ్ల కంకుల‌తో అలంక‌ర‌ణ చేసుకున్నారు. భుజంపై నాగ‌లి పెట్టుకుని.. వ‌డ్ల కంకుల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement