Monday, April 29, 2024

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని CSI చర్చిలో శనివారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మున్సిపల్ ఛైర్పర్సన్ వెంకటరాణి, వైస్ చైర్మన్ హరిబాబు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement