Wednesday, May 1, 2024

Breaking: మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయం

మహేశ్వరం నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. తొలి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగారు. అయితే చివరి మూడు రౌండ్లలో పుంజుకొని గెలుపొందారు. సుమారుగా సబితా కేవలం 1300 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలుపునకు సొంతం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement