Monday, April 29, 2024

sangareddy: మౌల్డ్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పఠాన్ చెరు పరిధిలోని పాశమైలారంలో అల్ ప్లా కంపెనీ కొత్త మౌల్డ్ యూనిట్ ను ప్రారంభించారు. రూ.60కోట్లతో ఏర్పాటు చేసిన మౌల్డ్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే రూ.10కోట్లతో డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement