Saturday, May 4, 2024

మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదా

జనవరి 2వ తేదీన ఖమ్మం నగరంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప‌ర్య‌టించాల్సి ఉండ‌గా.. ఆ పర్యటన వాయిదా పడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నిర్వహించతలపెట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మరో తేదీకి వాయిదా వేయడమైందని, తదుపరి తేదీని మళ్ళీ ప్రకటిస్తామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు పర్యటన యధాతధంగా కొనసాగనుంది.. ఆయా కార్యక్రమాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement