Sunday, May 5, 2024

CM Revanth Reddy : యశోదలో మంత్రి కోమటిరెడ్డి…సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ

డిసెంబర్ 31న అనారోగ్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాదాపూర్ యశోద ఆస్పత్రిలో చేరారు. వారంరోజులుగా చికిత్స తీసుకుంటున్నారు.

వైద్యులు మంత్రికి థైమెక్టమీ ట్రీట్మెంట్ ను అందించారు. గొంతునొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం ఇప్పటికి కాస్త కుదుట పడటంతో సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement