Friday, May 17, 2024

ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి హరీష్ రావు

సికింద్రాబాద్ లోని సన్ షైన్ హస్పిటల్ లో మోకాలి‌శస్త్ర చికిత్స చేయించుకున్న ఎమ్మెల్యే మదన్ రెడ్డిని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. శస్త్ర చికిత్స అనంతరం అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement