Wednesday, May 1, 2024

సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి గంగుల

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సిపి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement