Wednesday, May 1, 2024

అభివృద్ధి పనులకు మంత్రి గంగుల భూమిపూజ

కరీంనగర్ లోని 12వ డివిజన్ శ్రీరామ కాలనీలో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు మంత్రి గంగుల కమలాకర్ మేయర్ యాదగిరి సునీల్ రావు భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రారంభించిన పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. మరే ఇతర నగరంలో లేనివిధంగా కరీంనగర్ లో అభివృద్ధి పనులు చేపట్టామని, హైదరాబాద్ తరువాత రాష్ట్రంలో కరీంనగర్ రెండవ నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement