Sunday, April 28, 2024

Protem Speakerగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీ

కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ప్ర‌మాణం చేశారు.

గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై అక్భ‌రుద్దీన్‌తో ప్ర‌మాణం చేయించారు. ఎమ్మెల్యేల‌తో అక్బ‌రుద్దీన్ ప్ర‌మాణం చేయించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement