Sunday, April 28, 2024

TS: మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రధాన పూజారి మృతి

తాడ్వాయి (ప్రభ న్యూస్): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మల ప్రధాన పూజారి సిద్దబోయిన లక్ష్మణ్ రావు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన లక్ష్మణ్ రావు ఇవాళ మృతిచెందారు. దీంతో మేడారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement