Thursday, April 25, 2024

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి.. రాష్ట్రపతికి సీతక్క వినతిపత్రం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాష్ట్రపతికి వినతిపత్రం అందజేశారు. మేడారం మహా జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్రపతికి వినతిపత్రం అందజేశారు. పోడు భూములు, ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంలో ఎమ్మెల్యే సీతక్క కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement