Wednesday, May 1, 2024

10న సిద్దిపేట జిల్లాలో జాతీయ స్థాయి సెమినార్..

వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్బంగా ఈనెల 10వతేదీన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ లోని “హంసా హోమియోపతిక్ కాలేజీ” లో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నురస్ సాహెర్ ఖాన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement