Friday, May 3, 2024

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

ఇటీవల మోకాలి శస్త్ర చికిత్స చేసుకున్న నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డిని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. న‌గ‌రంలోని హిమాయత్ నగర్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మదన్ రెడ్డి నివాసానికి మ‌హిపాల్ రెడ్డి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement