Thursday, May 2, 2024

Dubbaka: యోగా దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్

దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దివస్ కార్యక్రమంలో దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… యోగాతో అన్నిరకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చన్నారు. ఈ మధ్య కాలంలో బీపీ, షుగర్ లాంటి వ్యాధుల పెరుగుతున్నాయని, ఆరోగ్యం కాపాడుకోవాలని, ఆరోగ్యం కోసం యోగ చేయాలన్నారు. ఖర్చు లేని పని యోగ సాధన చేయడమన్నారు. అందరం ఎంతో బిజీగా ఉన్నా.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement