Sunday, April 28, 2024

Maoist: నేడు మావోలు బంద్‌కు పిలుపు… పోలీసులు హైఅలెర్ట్

ఇవాళ మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో భ‌ద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో దండకారణ్యాన్ని భద్రత బలగాలతో పోలీసులు జల్లెడ పడుతున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 22న భారత్ బంద్ పిలుపును బంద్ పిలుపును విజయవంతం చేయాలంటూ మావోయిస్టులు కరపత్రాలను వదిలివెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement