Sunday, April 28, 2024

CRIME: భూమి వివాదంలో ఘర్ణణ.. ఒకరికి గాయాలు

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామంలో దారుణం జరిగింది. భూ తగాదాల నేపథ్యంలో నబీ సాహెబ్ అనే వ్యక్తిపై కుటుంబ సభ్యుల దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడిని నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడ ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement