Monday, April 29, 2024

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యుకువడు మృతిచెందిన సంఘటర ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. తాడ్వాయి మండలం రంగాపురం గ్రామ పంచాయతీ పరిధిలో వీరాపూర్ గ్రామానికి చెందిన తోలెం విద్యాసాగర్(22) అనే ఆదివాసీ యువకుడు ద్విచక్ర వాహనంపై ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గల లోయలో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement