Friday, May 3, 2024

NLG: నాయకన్ గూడెం శివారులో హత్య

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామ సమీపంలో హత్య ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడు భైరోజూ వెంకటాచారి(49)ని నాయకన్ గూడెం శివారు రామచంద్రపురం దారిలో గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. వెంకటాచారి సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో పీటీగా పనిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement