Tuesday, April 30, 2024

రూ.80 ల‌క్ష‌ల విలువైన ప‌నుల‌ను ప్రారంభించిన మంత్రి మ‌ల్లారెడ్డి

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచర్ల 3 , బోడుప్పల్ 23 వ డివిజన్ లలో సుమారు ఎనభై లక్షల విలువైన అభివ్రద్ది పనులను మంత్రి చామకూర మల్లారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ గౌడ్ ,కమీషనర్ వేణుగోపాల్ రెడ్డి ,బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ లతోపాటు కార్పొరేటర్లు గుర్రాల రమా వెంకటేష్ యాదవ్, చీరాల నర్సింహ,కొత్త చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్, సీనియర్ నాయకులు గుర్రాల వెంకటేష్ యాదవ్, కాటపల్లి రామచంద్రారెడ్డి, జక్కల రాములు,కొత్త రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement