Monday, April 29, 2024

పౌరహక్కుల దినోత్సవం..

రాజాపూర్‌ : మండల పరిధిలోని కల్లెపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా తహశీల్దార్‌ కార్యాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. స్వేచ్ఛ , సమానత్వం , సోదరభావం కలిగి ఉండాలని కులవివక్ష , అంటరానితనం అనేది ఎక్కడా ఉండకూడదని అందరూ సమానంగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ సిబ్బంది సుజాత , ఖదీర్‌ , శ్యామల , పోలీస్‌ కానిస్టేబుళ్లు , సర్పంచ్‌ , గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement