Thursday, May 2, 2024

Raging: మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య..

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా హనుమాన్ తండాలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ చేశారనే మనస్థాపంతో మైనా అనే విద్యార్థిని మైనా ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మైనాను మరో విద్యార్థిని కొడుతున్న వీడియో వైరల్ అయ్యింది. విషయం బయటకు రాకుండా 5మంది లెక్చరర్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. కాలేజీ విషయం బయట చెప్పొద్దని ప్రిన్సిపాల్, లెక్చరర్లు బెదిరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement