Tuesday, May 21, 2024

ప్లీడర్ ఛాంబర్ ప్రారంభం..

గద్వాల :అసిస్టెంట్ గవ్నర్మెంట్ ప్లీడర్ కృష్ణారెడ్డి ఛాంబర్ ను జూనియర్ సివిల్ కోర్ట్ లో గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రదీప్ కుమార్ ప్రారంభించారు. వారితో పాటు గద్వాల బార్ జనరల్ సెక్రెటరీ పూజారి శ్రీధర్ , థర్డ్ డిస్ట్రిక్ పిపి షెఫీ ఉల్లా,అసిస్టెంట్ గవ్నర్మెంట్ ప్లీడర్ కృష్ణారెడ్డి, న్యాయవాదులు మహేశ్వర రెడ్డి, యూగేందర్,రాజశేఖర్రెడ్డి,ఆనంద్ రావు, సత్యరెడ్డి, మధుసుధన్ బాబు, నారాయణరెడ్డి, ఆనంద్,శ్రీనివాస్,వెంకటేశ్వర్లు, విజయకుమార్, వెంకటేష్ గౌడ్, సబ్.కోర్ట్ సూపర్టెండెంట్ సత్యం, ప్రిన్సిపల్ జూనియర్ కోర్ట్ సూపర్టెండెంట్ సబీర్, పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement