Friday, May 3, 2024

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై బీజేపీ పోరాడాలి : మంత్రి హరీశ్ రావు

రాష్ట్రానికి రావాల్సిన బకాయిల కోసం బీజేపీ నేతలు పోరాడాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అమిత్ షా, మోడీ ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లు అయినా విభజన హామీలు నెరవేర్చలేదన్నారు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement