Thursday, May 16, 2024

ఎండతీవ్రతకు నిర్మానుష్యంగా రోడ్డు..

రాజాపూర్‌ : మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎక్కడ చూసినా రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దానికి కారణం మండే ఎండలు ఒక వైపు.. కరోనా మరోవైపు అంటున్నారు ప్రజలు. సెకండ్‌ వేవ్‌ కరోనాతో కష్టాలు పడుతుంటే వేసవి తీవ్రవ ఎక్కువగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చిన్న చితక వ్యాపారులు గ్రామాల్లో వ్యాపారం జరగడమే కష్టంగా మారిందని సాయంత్రం వరకు కూడా ప్రజలు బయటకు రావడం లేదని కరోనా నేపథ్యంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్న గ్రామాల్లోని ప్రజలు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement