Sunday, May 19, 2024

పరవళ్లు తొక్కుతున్న‌ కృష్ణమ్మకు మాజీ మంత్రి జూపల్లి పూజలు

పరవళ్లు తొక్కుతున్న‌ కృష్ణమ్మ తల్లికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పూజలు నిర్వహించారు. రైతుల వ్యవసాయానికి అనువుగా కృష్ణమ్మ కొల్లాపూర్ కి చేరిందని జూపల్లి కృష్ణారావు ఆనందం వ్యక్తం చేశారు. భారీగా వర్షాలు కురుస్తుండడంతో సోమశిల కృష్ణానదిలో పరవళ్ళు తొక్కుతూ సోమశిల తరలివస్తున్నందున‌ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం గ్రామ ప్రజలు రైతులతో కలిసి సోమశిల పుష్కర ఘాట్ దగ్గర పూలు చల్లి, కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి.. కృష్ణ నీటికి స్వాగతం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement