Thursday, May 2, 2024

TS : మగనూరు లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న డికె.అరుణ

మక్తల్, మార్చి30(ప్రభన్యూస్) నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మగనూరు శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారిని మాజీమంత్రి, బీజేపీ ఎంపీ అభ్యర్థి డికె. అరుణ ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు.

- Advertisement -

స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన అరుణకు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల ముగించుకున్నతర్వాత స్వామివారి తీర్థప్రసాదం అందజేశారు. అనంత‌రం ఆలయ పరిసరాల్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొని నవ దంపతులకు ఆశీర్వ‌దించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement