Monday, May 6, 2024

Andhra Prabha Effect – మందుల దుకాణాల్లో మాయరోగం కథనానికి క‌దిలిన అధికార గ‌ణం

ప్రభాన్యూస్ మహబూబ్నగర్ :-మందుల దుకాణాల్లో మాయరోగం ఆంధ్రప్రభ కథనానికి స్పందించిన అధికారులు ఉమ్మడి గండీడ్ పరిధిలోని పలు మెడికల్ షాపుల్లో ఉమ్మడి జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులు షాపుల్లోని మందుల రికార్డు వివరాలు సేక‌రించారు.. కాలం చెల్లిన మందులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.. దీనిపై ప‌లు కేసులు న‌మోదు చేశారు.. ఈ త‌నిఖీల‌తో ఉమ్మడి మండలంలోని మెడికల్ షాపుల నిర్వాహకులు అలర్ట్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement