Friday, March 29, 2024

రాష్ట్ర అవతరణ దశాబ్ది వెబ్సైట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఎల్లారెడ్డి పేట మండల తహశీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ఐ టి ,మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల వెబ్ సైట్ ను కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట అగయ్యా, జెడ్పీ ఛైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి,ఎంపిపి పిల్లి రేణుక కిషన్,జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,జిల్లా ఎస్ పి అఖిల్ మహజన్,అర్ డి ఓ శ్రీనివాస్ రావు,తహశీల్దార్ జయంత్ కుమార్.ఎంపీడీఓ చిరంజీవి తో పాటు పలువురు బి అర్ ఎస్ పార్టీ నేతలు,కార్య కర్తలు పాల్గొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement