Monday, April 29, 2024

పారిస్ కు మంత్రి కేటీఆర్..

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ బృందం పాల్గొన‌నుంది. ఇందు కోసం బుధవారం ఉదయం మంత్రి కేటీఆర్ తో కూడిన బృందం పారిస్ వెళ్లింది. ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగే యాంబిషన్ ఇండియా 2021 కార్యక్రమంలో ఈ నెల 29న మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. కేటీఆర్‌తో పాటు ప్రతినిధి బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజ‌న్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఎగిరే బైక్ ని చూశారా?.. ధర ఎంతంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement